రైల్ చార్జీలను పెంచే యోచనలో రైల్వే శాఖ ...

- December 12, 2016 , by Maagulf
రైల్ చార్జీలను పెంచే యోచనలో రైల్వే శాఖ ...

రైల్వే శాఖ త్వరలో రైల్ చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక భద్రత నిధి, రైల్వే ట్రాక్ ల బలోపేతం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అవసరాల కోసం రూ. 1,19,183కోట్లు కేటాయించాలని రైల్వే శాఖ ఇటీవల ఆర్ధిక శాఖకు ఓ లేఖ రాసింది. కానీ రైల్వే శాఖ ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ తిరస్కరించింది. దీంతో రైల్వే చార్జీలను పెంచడం తప్పని సరిని అని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com