రైల్ చార్జీలను పెంచే యోచనలో రైల్వే శాఖ ...
- December 12, 2016
రైల్వే శాఖ త్వరలో రైల్ చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక భద్రత నిధి, రైల్వే ట్రాక్ ల బలోపేతం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అవసరాల కోసం రూ. 1,19,183కోట్లు కేటాయించాలని రైల్వే శాఖ ఇటీవల ఆర్ధిక శాఖకు ఓ లేఖ రాసింది. కానీ రైల్వే శాఖ ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ తిరస్కరించింది. దీంతో రైల్వే చార్జీలను పెంచడం తప్పని సరిని అని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







