ప్రవాసీ అవార్డుల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన తాజ్
- December 12, 2016 
సమాజం లోని సేవ భావన ను గుర్తించి దాన్ని ప్రోత్సాహించడం అనేది ఒక గొప్ప విషయం
సమాజ శ్రేయస్సు కోసం సంక్షేమ కార్య క్రమాల ను నిర్వహిస్తూ .తోటి మానవులకు సేవ చేస్తున్నాసమాజ సేవకులను గుర్తించి వారికో గుర్తింపు ఇవ్వడం మరియు వారిని ప్రోత్చహించే విధంగా సన్మానించడం నిజంగా ఒక గొప్ప కార్యం, అసలైన సమాజ సేవ.కూడా.
తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్ లో బాగా మై చురుకైన సమాజ సేవకుడిగా అందరి మెప్పు పొందిన శేషు కుమార్ పితానికు ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డు 2016 అవార్డు కు ఎంపిక కావడం తమ సంఘ సభ్యులందరికి ఆనందంగా ఉందని సంఘ అధ్యక్షులు యూసఫ్ అన్నారు,శేషు కుమార్, తెలుగు అసోసియేషన్ అఫ్ జెద్దాహ్ "రాబిగ్" పట్టన విభాగానికి భాద్యులు గా సేవలను అందిస్తున్నారు .
గత ఎంతో కాలంగా తమ సమాజ సేవ తో ఎంతో మందిని భాదితులను ఆదుకున్నశేషు కుమార్ కు ఈ అరుదైన అవకాశం దక్కడం అనేది ఒక అదృష్టాంగా భావిస్తూ. సేవలను గుర్తించి అవార్డు ద్వారా సన్మానిస్తున్న కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక తో పాటు వ్యవస్థాపకులు భీంరెడ్డి మంద కి ,అవార్డుల కమిటీ అధ్యక్షులు ప్రొ. అడపా సత్యనారాయణ కి ధన్య వాదాలు తెలిపారు.. మున్ముందు కూడా ఇలాంటి సేవ ప్రోత్చహిత కార్య క్రమాల ద్వారా సమాజ సేవకులకు ప్రోత్సాహించాలని ఆశ భావాన్ని వ్యక్త పరిచారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







