స్వదేశానికి: అనారోగ్యంతో మధ్యలో దిగిన భారత వలసదారుడు
- December 13, 2016
మనామా: రియాద్ నుంచి ముంబైకి వెళుతున్న ఓ భారతీయ వలసదారుడు, అనారోగ్యంతో బాధపడుతుండడంతో బహ్రెయిన్లో అతనికి వైద్య చికిత్స అందించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో వెళుతుండగా అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో, బహ్రెయిన్లో దించివేసి, వైద్య చికిత్స అందించడం జరిగింది. బాధితుడు కోలుకోవడంతో, తిరిగి అతని కేరళలోని సొంత ప్రాంతానికి తరలించారు. 51 ఏళ్ళ దేవరాజన్కి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా బహ్రెయిన్ నుంచి సరాసరి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించినట్లు ఓ సామాజిక కార్యకర్త చెప్పారు. పెరాలసిస్తో బాధపడ్తున్న ఆ వ్యక్తి ఇండియాకి చేరుకోగానే, అట్నుంచటు ఆసుపత్రికి తరలిస్తారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







