షార్జాలో ఇండియన్ స్కూల్ లో 12 వేలమంది విద్యార్థులు
- December 16, 2016
ఎమిరేట్ లో అతిపెద్ద భారత కమ్యూనిటీ పాఠశాల, రానున్న విద్యా సంవత్సరం షార్జాలో ఇండియన్ స్కూల్ యొక్క ఒక కొత్త శాఖను తెరవడం కోసం సిద్ధమయ్యంది.. 44.3 మిలియన్ డి హెచ్ వ్యయంతో పాఠశాలను అధికారికంగా దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పునరాయి విజయన్, డిసెంబర్ 22 వ తేదీన ప్రారంభించనున్నారు. అయిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత యుఎఇ కి మొట్టమొదటిసారిగా పర్యటన చేయనున్నారు. ఈ కొత్త పాఠశాల షార్జ లోని రోజా సమీపంలో జువైజ్ ప్రాంతంలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్థలంను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షార్జా పాలకుడు శ్రీశ్రీ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖ్అసిమి దానంగా ఈ పాఠశాలకు ఇచ్చారు. ఈ పాఠశాల నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ షార్జ (ఐఎఎస్), అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,బాలికలకు ఒక పాఠశాలలు అని బాలలకు మరొకటి విడివిడిగా నిర్మించారు.ఐఏఎస్ అధ్యక్షుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, కొత్త పాఠశాల ప్రాజెక్ట్ గత ఒకటిన్నర సంవత్సరాలు జరుగుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







