సౌదీ-యెమన్ సరిహద్దుల్లో 5గురు బహ్రెయిన్ సైనికుల మృతి
- September 05, 2015
దక్షణ సౌదీ అరేబియాలో ఈ శుక్రవారం యుద్ధంతో అట్టుడుకుతున్న పొరుగు దేశమైన యెమన్ సరిహద్దు రక్షణకు నియోగించబడిన ఐదుగురు సైనికులు మరణించినట్టు తెలియవచ్చింది. గత మార్చి నుండి రియాద్ లో ప్రవాసముంటున్న యెమన్ అధ్యక్షుడు అబెద్రబ్బొ మన్సూర్ హాది నాయకత్వాన్ని తిరిగి నిలబెట్ట దానికి సౌదీ నేతృత్వంలో నడపబడుతున్న అరబ్ సంకీర్ణ సమితిలో బహ్రైన్ కూడా ఒక సభ్యదేశం; కాగా బహ్రైనీ సాయుధ దళం చేసిన ఒక ప్రకటనలో సదరు సైనికులు సౌదీ సామ్రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దును కాపాడే యత్నంలో ప్రాణాలు కోల్పోయారని మాత్రమే ప్రకటించారు; అక్కడ పరిస్తితుల వివరాలు తెలియరాలేదు. ఇంకా, అదేరోజు తూర్పు యెమన్ లోని ఒక ఆయుధ డిపోలో జరిగిన ప్రేలుడులో, మరో సభ్యదేశమైన 22 మంది యూ. ఏ. ఈ. సైనికులు మృతిచెందారు. యెమన్ ప్రభుత్వం దాన్ని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని చెప్తుండగా, తిరుగుబాటు దళాలు, తాము చేసిన రాకెట్ దాడి ఫలితమని ప్రకటించాయి!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







