బంగారం, వెండి ధరలు పెరిగాయి
- December 17, 2016
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం నాటి ట్రేడింగ్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.180 పెరిగి రూ.27,930కి చేరింది. ధర తగ్గుతుందని భావించిన బంగారు షాపుల వారు అత్యధిక స్థాయిలో కొనుగోళ్లు చేస్తుండడంతో బంగారం ధర పెరింగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. రూ.50 పెరిగిన కిలో వెండి రూ.39,650కు చేరింది. వెండి ధర మాత్రం పారిశ్రామిక వర్గాల నుంచి స్వల్పంగా డిమాండ్ ఉండటంతో ధర పెరిగింది. అంతర్జాతీయంగా 0.57శాతం పెరిగిన బంగారం ధర 1,134.60 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







