30న విడుదల కానున్న 'ఇంకేంటి నువ్వే చెప్పు'
- December 18, 2016
ప్రశాంత్, ప్రసన్న, సన్నీ, అక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'. శివ శ్రీ దర్శకుడు. మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆదివారం హైదరాబాద్లో పాటల విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఒక వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఎవరిని నువ్వే చెప్పు అని అడిగారో తెరపైనే చూడాలని నిర్మాత విజయ్ ప్రసాద్ అన్నారు. వికాస్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు సి.కల్యాణ్, కేఎస్ రామారావులు చిత్ర బృందానికి జ్ఞాపికలు అందజేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







