అగ్నిభద్రతకు భరోసా ఇచ్చేవిధంగా 2017 నుండి యుఏఈలో కొత్త చట్టం
- December 19, 2016
దుబాయ్: యుఎఇ లో వినియోగదారులు వారి భవనాలు లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతకు భరోసా ఇస్తూ వెంటనే వారి బాధ్యతలను స్వీకరించనిచో జరిమానాలు ఎదుర్కొవాల్సిఉంది.అద్దెదారులు ఒప్పందాలు కుదేర్చుకొనే ముందు వారి పాత్రలు మరియు బాధ్యతలను నిర్వర్తిస్తామని రాతపూర్వకంగా అపార్ట్మెంట్ మరియు విల్లాస్ లో అగ్ని భద్రతకు భరోసా ఇస్తూ లెక్కలోకితీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లంఘనల జరిమానాలు కారణమయ్యే మానవ లోపాలు మరియు నిర్లక్ష్యం వలన అగ్ని ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన విధానాలు తెలుపవలసిన ఉంటుంది, దుబాయ్ లో గత వారం జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో చర్చించిన విషయాలను సీనియర్ అధికారులు వివరించారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఏర్పరిచిన ఈ వ్యూహం 2017 ప్రారంభం నుండి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. దీని విధి విధానాలను వివరిస్తూ యుఎఇ ఫైర్ మరియు లైఫ్ భద్రత కోడ్ ద్వారా నవీకరించబడింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







