అగ్నిభద్రతకు భరోసా ఇచ్చేవిధంగా 2017 నుండి యుఏఈలో కొత్త చట్టం
- December 19, 2016
దుబాయ్: యుఎఇ లో వినియోగదారులు వారి భవనాలు లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతకు భరోసా ఇస్తూ వెంటనే వారి బాధ్యతలను స్వీకరించనిచో జరిమానాలు ఎదుర్కొవాల్సిఉంది.అద్దెదారులు ఒప్పందాలు కుదేర్చుకొనే ముందు వారి పాత్రలు మరియు బాధ్యతలను నిర్వర్తిస్తామని రాతపూర్వకంగా అపార్ట్మెంట్ మరియు విల్లాస్ లో అగ్ని భద్రతకు భరోసా ఇస్తూ లెక్కలోకితీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లంఘనల జరిమానాలు కారణమయ్యే మానవ లోపాలు మరియు నిర్లక్ష్యం వలన అగ్ని ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన విధానాలు తెలుపవలసిన ఉంటుంది, దుబాయ్ లో గత వారం జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో చర్చించిన విషయాలను సీనియర్ అధికారులు వివరించారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఏర్పరిచిన ఈ వ్యూహం 2017 ప్రారంభం నుండి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. దీని విధి విధానాలను వివరిస్తూ యుఎఇ ఫైర్ మరియు లైఫ్ భద్రత కోడ్ ద్వారా నవీకరించబడింది.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









