బహ్రెయిన్ లో కన్నుల పండగగా జరుపుకున్న 'శ్రీ కృష్ణ లీలలు'
- December 21, 2016
బహ్రెయిన్ లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యం లో శ్రీ కృష్ణ లీలలు కన్నుల పండగగా తెలుగువారు పెద్ద ఎత్తున చేరుకొని కార్యక్రమము జరుపుకున్నారు.ఈ కార్యక్రమము కు ముఖ్య అతిధిగా దక్షిణ భారత ఇస్కాన్ సంస్థలు అధ్యక్షులు శ్రీ గోపినాధ్ దాస్ ప్రభు విచ్చేసారు.
మనము అందరం నిత్యా జీవితంలో చాలా బిజీ గా గడుపుతుంటాం ... అందుకే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఉండి నడిపించిన వ్రజనారాయన ప్రభు కి అందరూ ఘనంగా సన్మానించారు.
ఎడారి దేశం లో ఇంత పెద్ద ఎత్తున మూడు రోజులు పండగల జరుపుకోవడం పెద్ద అనుభూతి కలిగించిందని అన్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి)



తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







