ఇరాక్లో వరుస బాంబు పేలుళ్లు 23 మంది మృతి
- December 22, 2016
ఇరాక్లోని మోసుల్ నగరంలో సంభవించిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 23 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాగ్జైల్లోని మార్కెట్ సమీపంలో మూడు కార్లలో బాంబు అమర్చి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మంది పౌరులు, 8 మంది పోలీసులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా మోసుల్లో ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదులకు,ఇరాకీ దళాలకు మధ్య భీకరపోరు జరుగుతోంది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







