ఖతార్ నేషనల్ లైబ్రరీకి చిన్నారుల పుస్తకాల వితరణ
- December 23, 2016
ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆఫ్ ఖతార్ (ఆక్సీ ఖతార్), చిల్డ్రన్స్ బుక్స్ని ఖతార్ నేషనల్ లైబ్రరీ (క్యుఎన్ఎల్)కి డొనేట్ చేసింది. ఖతారీ ఆధర్ మరియు క్యు టాలెంట్ ఫౌండర్ మర్యామ్ అల్ సుబై రాసిన పుస్తకాలివి. ఇందులో హమాద్ అండ్ హిస్సా అనే బ్రదర్ మరియు సిస్టర్కి చెందిన కథల పుస్తకాలు. ఇంటి గురించీ, రోడ్ సేఫ్టీ గురించి, అలాగే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ గురించిన ఈ పుస్తకాలు చిన్న పిల్లల్లో జ్ఞానం పెంచుతాయి. నాలుగోది 'హేయా బేయా'. ఒక్కో పుస్తకానికి సంబంధించి 50 కాపీల్ని క్యుఎన్ఎల్ అందుకుంది. ఈ తరహా డొనేషన్లు క్యుఎన్ఎల్ ద్వారా అందరికీ పుస్తకాలు చేరడానికి ఉపయోగపడ్తుందని క్యుఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సొహైర్ వాస్తవి చెప్పారు. ఆక్సీ కతార్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ ఆండ్రూ కెర్షావ్ మాట్లాడుతూ, ఖతారి చిల్డ్రన్స్ బుక్స్ సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







