లొంగిపోయిన లిబియా విమాన హైజాకర్లు

- December 23, 2016 , by Maagulf
లొంగిపోయిన లిబియా విమాన హైజాకర్లు

లిబియాలో ఆఫ్రీక్వియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎయిర్‌బస్‌ హైజాక్‌కి గురైన ఘటనలో హైజాకర్లు లొంగిపోయినట్లు మాల్టా ప్రధాని జోసఫ్‌ ముస్కట్‌ ప్రకటించారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 111 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బందితో వెళ్తున్న ఎయిర్‌బస్‌ 320 విమానాన్ని కొందరు దుండగులు హైజాక్‌ చేశారు. దాన్ని మాల్టాకు మళ్లించగా అధికారులు వారితో చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణీకులందరినీ విడిచిపెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com