'వంగవీటి'లో ఒక డైలాగ్ తొలగింపు
- December 24, 2016
వంగవీటి సినిమా విషయంలో ఎవరు చెప్పినా విననంటూ రచ్చ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వెనక్కి తగ్గారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసిన 'వంగవీటి' సినిమాలో ఒక డైలాగ్ను తీసేయడానికి ఒప్పుకున్నారు. ఏపీ డీజీపీ సాంబశివరావు కోరికపై వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయంటూ వంగవీటి రాధా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ డైరెక్టర్ వర్మతో మాట్లాడారు. దీంతో ''చంపేయ్ రంగా'' అని రత్న కుమారి.. రంగాకు చెప్తున్న డైలాగ్ను తొలగించడానికి వర్మ అంగీకరించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







