యూ.ఏ.ఈ. మృతవీరులకు నివాళులర్పించిన దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్
- September 07, 2015
దుబాయ్ సారధ్యంలో అరబ్ దేశాల కూటమి, యెమన్ ప్రజలకు మరియు ప్రభుత్వానికి సహాయ మందించడానికి తలపెట్టిన 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ అమరులైన వీరులకు అజ్మన్ ఎమిరేట్ లోని మాస్ఫౌట్ ఏరియాలో, షార్జా లోని కాల్బాలో, ఫుజైరా ఎమిరేట్ లో, ఆఖరుగా రస్ అల్ ఖైమాలలో ఏర్పాటుచేసిన సంతాపసభలలో యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి మరియు దుబాయి పరిపాలకుడు ఐన హిజ్ హేన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మానస్ఫూర్తిగా నివాళులర్పించారు మరియు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







