యూ.ఏ.ఈ. మృతవీరులకు నివాళులర్పించిన దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్

- September 07, 2015 , by Maagulf
యూ.ఏ.ఈ. మృతవీరులకు నివాళులర్పించిన దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్

దుబాయ్ సారధ్యంలో అరబ్ దేశాల కూటమి, యెమన్ ప్రజలకు మరియు ప్రభుత్వానికి సహాయ మందించడానికి తలపెట్టిన 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ అమరులైన వీరులకు అజ్మన్ ఎమిరేట్ లోని మాస్ఫౌట్ ఏరియాలో, షార్జా లోని కాల్బాలో, ఫుజైరా ఎమిరేట్ లో,  ఆఖరుగా రస్ అల్ ఖైమాలలో ఏర్పాటుచేసిన సంతాపసభలలో  యూ. ఏ. ఈ.  ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి మరియు దుబాయి పరిపాలకుడు ఐన హిజ్ హేన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మానస్ఫూర్తిగా నివాళులర్పించారు మరియు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com