యూ.ఏ.ఈ. మృతవీరులకు నివాళులర్పించిన దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్
- September 07, 2015
దుబాయ్ సారధ్యంలో అరబ్ దేశాల కూటమి, యెమన్ ప్రజలకు మరియు ప్రభుత్వానికి సహాయ మందించడానికి తలపెట్టిన 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ అమరులైన వీరులకు అజ్మన్ ఎమిరేట్ లోని మాస్ఫౌట్ ఏరియాలో, షార్జా లోని కాల్బాలో, ఫుజైరా ఎమిరేట్ లో, ఆఖరుగా రస్ అల్ ఖైమాలలో ఏర్పాటుచేసిన సంతాపసభలలో యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి మరియు దుబాయి పరిపాలకుడు ఐన హిజ్ హేన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మానస్ఫూర్తిగా నివాళులర్పించారు మరియు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







