దుబాయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారతీయ బాలుడు మృతి..
- December 26, 2016
దుబాయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల వయస్సున్న భారతీయ బాలుడు మృతి చెందాడు. దుబాయ్లోని ముర్షీద్ బజార్లో యాలా మొహిస్తిసామ్ అనే బాలుడు సైకిల్పై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. బాలుడిని ఢీకొట్టిన డ్రైవర్ కూడా భారతీయుడే కావడం గమనార్హం. డ్రైవర్ ఖంగారులో కారును మరోమారు వెనక్కు తీసుకురావడంతో అది బాలుడిపైకి మళ్లీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బాలుడి కుటుంబం కొన్నేళ్ల కిందటే దుబాయికి స్థిరపడింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







