'గౌతమీపుత్ర' ఆడియో విడుదల
- December 26, 2016
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత నిర్వహిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రత్యక్షమై అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన కనిపించగానే అతిథులు సహా నందమూరి అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే కేసీఆర్ ప్రత్యక్షమైంది అక్కడ ఏర్పాటు చేసిన బిగ్ స్ర్కీన్పై కావడం గమనార్హం. ఈ సినిమా విశేషాలు గురించి చెబుతున్న యాంకర్ గతంలో ఈ సినిమా ప్రారంభోత్సవ సమయంలో కీర్తించిన ప్రముఖుల గురించి వివరించారు. ఈ సందర్భంగా అప్పటి వీడియోను అక్కడి తెరపై ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలు బాలకృష్ణను కీర్తించారు. దీంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు వినిపించాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







