రన్వేపై జారిపడిన విమానం..
- December 26, 2016
గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం రన్వేపై టేకాఫ్ సమయంలో జెట్ ఎయిర్వేస్ 9 W 2374 విమానం ఒక్కసారిగా జారిపోయి పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కుదుపులకు ఏడుగురు గాయపడగా... ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ విమానం గోవా నుంచి ముంబయి వెళ్తొంది. ఈ ఘటనతో డబోలిన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. . 
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









