రన్వేపై జారిపడిన విమానం..
- December 26, 2016
గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం రన్వేపై టేకాఫ్ సమయంలో జెట్ ఎయిర్వేస్ 9 W 2374 విమానం ఒక్కసారిగా జారిపోయి పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కుదుపులకు ఏడుగురు గాయపడగా... ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ విమానం గోవా నుంచి ముంబయి వెళ్తొంది. ఈ ఘటనతో డబోలిన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. . 
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







