చార్‌ ధామ్‌ హైవేకు మోదీ శంకుస్థాపన..

- December 27, 2016 , by Maagulf
చార్‌ ధామ్‌ హైవేకు మోదీ శంకుస్థాపన..

ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి నిర్మాణంతో ఇక్కడి ప్రాంతాలను దేశంలోని మిగిలిన వాటితో అనుసంధానించినట్లు అవుతుందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com