తిరుమల చేరుకున్న రాష్ట్రపతి..
- December 28, 2016
తిరుమల వెంకటేశ్వరస్వామి వారి దర్శనం నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ కొద్దిసేపటి క్రితం తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి... అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమల చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్ ఉన్నారు. రాష్ట్రపతికి టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







