శాంతి, సహనం ఆవశ్యకతను నొక్కి చెప్పిన బహ్రెయిన్ అధినేత
- September 08, 2015
బహ్రెయిన్ అధినేత హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్ గత రాత్రి ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన మత బోధకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహ్రైన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వెళ్ళూనుకున్నా దృఢసంబంధాల పట్ల తమ గర్వాన్ని వ్యక్తం చేస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హాల్యాండ్ తో తన సమావేశం పరస్పర సహకారానికి కొత్త దారులు తెరుస్తుందని ఆయన తెలిపారు. పురాతన కాలం నుండి బహ్రైన్ యొక్క విధానమైన మతపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం , వివిధ నాగరికతలకు, సంస్కృతులకు, సహనానికి, సౌభ్రాతృత్వానికి, ఈవిధమైన ఏ వివక్ష లేకుండా అందరినీ ఆదరించగల కేంద్రమని వివరించారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









