బాంబు బెదిరింపుతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
- December 30, 2016
బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అత్యవసరంగా ఓ విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మరో ముఖ్య విషమేమంటే.. ప్యాసింజర్ ఈ చర్యకు పాల్పడ్డాడని చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బోయింగ్ 707 విమానం లాస్ పల్మాస్(స్పెయిన్) నుంచి వార్సాకు వెళ్తుంది. అయితే ప్రేగ్ సమీపానికి రాగానే విమానంలో బాంబు ఉందని శుక్రవారం రాత్రి విమాన సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బోయింగ్ విమానాన్ని ప్రేగ్ లోని వక్లవ్ హవెల్ ఎయిర్ పోర్టు సమీపంలోని వాడకంలో లేని మరో ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను దించివేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







