పేలుడు పదార్ధాల నిల్వ కేసులో నిర్దోషిగా యువకులు
- December 31, 2016
మనామా: పేలుడు పదార్ధాల తయారీ అలాగే తుపాకీ మ్యాగజైన్స్ రూపొందిస్తున్నారని నేరారోపణ కలిగిన ఇరువురు బహ్రేయినీ యువకులను ఉన్నత నేర న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. 19 , 24 ఏళ్ళ వయస్సు గల ఇరువురిని పోలీసులు పట్టుకొన్నారు. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో భారీ పేలుడు పదార్ధాల నిల్వ మరియు అల్లర్లలో వినియోగించే ఇతర పరికరాలను తయారుచేస్తున్నట్లు పోలీసుల దాడిలో కనుగొన్నారు.పోలీసులు కోర్టుకి సమర్పించిన స్వాధీన అంశాల జాబితా జాబితాలో ఇంట్లో తయారు చేసిన బాంబును, అగ్నిని రాజేసే పేలుడు పదార్ధాలు , విద్యుత్ తీగలు, పెయింట్ సీసాలు, 100 ఖాళీ సీసాలు, ఎక్సటింగిశేర్స్ , రంపాలు , కారు బ్యాటరీ, ఒక సిలికాన్ తుపాకీ ,18 మొబైల్ ఫోన్లు, చేతి తొడుగులు, సిమ్ కార్డులను మరియు నలుపు టి-షర్టులు చేర్చబడ్డాయి.ఈ పేలుడు పదార్ధాల కేసులో యువత ప్రమేయం ఉందని వారు విచారణ జరిపారు, పోలీసు దర్యాప్తు లో స్థాపించబడినట్లు కోర్టులో న్యాయమూర్తుల ఉన్నట్లు సాక్ష్యం లేని కారణంగా ఈ కేసుని కొట్టివేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







