ఇండోనేషియాలో ఘోర ప్రమాదం..
- January 01, 2017
ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. జకార్తా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా మరో 17 మంది జాడ గల్లంతైంది. జకార్తా నుంచి 200 మందితో పర్యాటక ప్రదేశమైన టైడంగ్ ఐలండ్కు వెళ్తున్న పడవ మార్గమధ్యంలో మునిగిపోయినట్టు అధికారులు తెలిపారు. పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్లే ఈ ఘటన జరిగినట్టు జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు. గల్లంతైన ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







