ఇస్తాంబుల్లోని న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
- January 01, 2017
టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్లో ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. ఓ నైట్క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడి సమయంలో నైట్క్లబ్లో సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







