పెరిగిన గ్యాస్, విమాన ఇంధన ధరలు
- January 01, 2017
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఫ్) ధరను ఇంధన సంస్థలు 8.6శాతం పెంచాయి. దీంతో పాటు ఎల్పీజీ ధరను కూడా సిలిండర్ ధర కూడా రూ.2 పెంచాయి. దీంతో ఏడు నెలల్లో ఎనిమిదిసార్లు గ్యాస్ ధర పెరిగినట్లైంది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.434.71కి చేరుకుంది. గత జూన్లో గ్యాస్పై సబ్సిడినీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో స్వల్పంగా ధరలు పెంచుతూ వస్తున్నారు. ప్రతీ నెల మొదటి తేదీన ఏటీఎఫ్ గ్యాస్ సబ్సిడీని ఫారెన్ ఎక్స్ఛేంజీ రేటు ఆధారంగా ఆయిల్ కంపెనీలు పెంచాతాయి.
ప్రభుత్వం గ్యాస్, కిరోసిన్పై సబ్సిడీలను తొలగించేందుకు డీజిల్ విధానాలనే అనుసరించాలని నిర్ణయించడంలో భాగంగా ప్రస్తుతం రేటు పెంచారు. కిరోసిన్ ధరలను కూడా ఏటా 0.25 పైసలు పెంచాలని నిర్ణయించడంతో ప్రస్తుతం పదోసారి ధర పెంచాల్సి పెంచుతున్నారు. ప్రస్తుతం ముంబయిలో కిరోసిన్ రూ.18.28కి విక్రయిస్తున్నారు. ఇక దిల్లీని ఇప్పటికే కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. దీంతో అక్కడ పీడీఎస్ డిపార్ట్మెంట్ సబ్సిడి కిరోసిన్ను విక్రయించదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







