బ్రిటన్పై రసాయన దాడికి కుట్ర
- January 01, 2017
ఐఎస్ ఉగ్రవాదులు బ్రిటన్పై రసాయన దాడి జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ తెలిపారు. ఆదివారం ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఇరాక్లో మొసూల్లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న బ్రిటన్ సైనికులుతిరిగి స్వదేశానికి వస్తుండటంతో ఈ ఉగ్రముప్పు పెరుగుతోంది. భారీ సంఖ్యలో పౌరులను హత్య చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరగవచ్చని ఆయన చెప్పారు. వారికి ఏమాత్రం అవకాశం ఉన్నా రసాయన ఆయుధాలు వినియోగిస్తారని పేర్కొన్నారు. ఈ విషయంలో వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. వారు ఎటువంటి రసాయనాలు వాడుతారో స్పష్టంగా తెలియకపోయినా భద్రతా దళాలు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







