'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి..
- January 03, 2017
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా చూస్తూ సదరు వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడు సిద్ధిపేట్లోని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఎండీ షాదుల్(30)గా గుర్తించారు. ఇంటర్వెల్ సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం పోలీసులకు తెలియజేసింది.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









