6న 6 గంటలకు...'నెక్ట్స్ ఏంటి?'
- January 04, 2017
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నేను లోకల్'. త్రినాథరావు నక్కిన దర్శకుడు. దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు 'నెక్ట్స్ ఏంటి?' అంటూ సాగే తొలి పాటను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ మేరకు నిర్మాత దిల్రాజుసోషల్మీడియా ద్వారా విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









