అమెరికన్ కాంగ్రెస్లో ఐదుగురు ప్రవాస భారతీయులు
- January 04, 2017
భారత సంతతికి చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులు అమెరికన్ కాంగ్రెస్లో సభ్యులుగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమెరికా జనాభాలో కేవలం 1 శాతం మాత్రమే వున్న మైనార్టీ వర్గ ప్రాతినిధ్యానికి కాంగ్రెస్లో వీరి చేరికతో కొత్త చరిత్ర సృష్టించినట్లయ్యింది. ఇటీవలి ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షుడు జో బిడెన్ను ఓడించి కేలిఫోర్నియా నుండి ఎన్నికైన 52 ఏళ్ల కమలా హారిస్ సెనేట్లో ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కారు. ఆమె తరువాత హౌస్ ఛాంబర్స్లో జరిగిన కార్యక్రమంలో వరుసగా మూడోసారి ఎన్నికైన అమీ బెరాతో సహా మరో నలుగురు ప్రవాస భారతీయులు కాంగ్రెస్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. బెరాతో పాటు సిలికాన్ వేలీ నుండి ఎన్నికైన రో ఖన్నా (40), ఇల్లినాయిస్ నుండి ఎన్నికైన రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వరుసగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









