అమెరికన్ కాంగ్రెస్లో ఐదుగురు ప్రవాస భారతీయులు
- January 04, 2017
భారత సంతతికి చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులు అమెరికన్ కాంగ్రెస్లో సభ్యులుగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమెరికా జనాభాలో కేవలం 1 శాతం మాత్రమే వున్న మైనార్టీ వర్గ ప్రాతినిధ్యానికి కాంగ్రెస్లో వీరి చేరికతో కొత్త చరిత్ర సృష్టించినట్లయ్యింది. ఇటీవలి ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షుడు జో బిడెన్ను ఓడించి కేలిఫోర్నియా నుండి ఎన్నికైన 52 ఏళ్ల కమలా హారిస్ సెనేట్లో ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కారు. ఆమె తరువాత హౌస్ ఛాంబర్స్లో జరిగిన కార్యక్రమంలో వరుసగా మూడోసారి ఎన్నికైన అమీ బెరాతో సహా మరో నలుగురు ప్రవాస భారతీయులు కాంగ్రెస్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. బెరాతో పాటు సిలికాన్ వేలీ నుండి ఎన్నికైన రో ఖన్నా (40), ఇల్లినాయిస్ నుండి ఎన్నికైన రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వరుసగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







