దావూద్ ఆస్తులు సీజ్ రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్.....
- January 04, 2017
న్యూదిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్ చేసింది. దీనిని నరేంద్రమోదీ దౌత్య విజయంగా పేర్కొంటూ భాజపా ట్వీట్ చేసింది. భారత్ పక్కాగా సమర్పించిన పత్రాల ఆధారంగానే యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనిలో పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం ఆస్తుల జాబితాను ప్రధాని అప్పజెప్పడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ నిఘా సంస్థలు పసిగట్టాయి. ముంబయి బాంబు పేలుళ్లకు దావూద్ ప్రధాన సూత్రధారి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









