దావూద్ ఆస్తులు సీజ్ రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్.....
- January 04, 2017
న్యూదిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్ చేసింది. దీనిని నరేంద్రమోదీ దౌత్య విజయంగా పేర్కొంటూ భాజపా ట్వీట్ చేసింది. భారత్ పక్కాగా సమర్పించిన పత్రాల ఆధారంగానే యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనిలో పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం ఆస్తుల జాబితాను ప్రధాని అప్పజెప్పడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ నిఘా సంస్థలు పసిగట్టాయి. ముంబయి బాంబు పేలుళ్లకు దావూద్ ప్రధాన సూత్రధారి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







