ఆర్థిక కష్టాలు మళ్లీ ఎయిరిండియాకు....
- January 04, 2017
దిల్లీ: ఎయిరిండియా మళ్లీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. కొంతమంది సిబ్బందికి డిసెంబరు వేతనాలు ఆలస్యం అయ్యే స్థితి ఏర్పడింది. నిర్వహణ మూలధన రుణం కోసం కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.
గత దశాబ్దిలో తొలిసారిగా 2015-16లోనే రూ.105 కోట్ల నిర్వహణ లాభాన్ని ఎయిరిండియా నమోదు చేసిన సంగత విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో పరిశీలిస్తే, పోగుపడిన నష్టాలు రూ.700 కోట్లకు చేరాయి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









