విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది..అఖిల్
- January 07, 2017
విక్రమ్ సినిమా తన నుంచి చాలా డిమాండ్ చేస్తోందని హీరో అక్కినేని అఖిల్ అన్నారు. 'అఖిల్' తర్వాత ఆయన కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించినట్లు అఖిల్ ట్వీట్ చేశారు. నేటి నుంచి కొత్త వ్యాయామ షెడ్యూల్, డైట్ ఫాలోఅవుతున్నట్లు పేర్కొన్నారు. తర్వాతి సినిమా కోసం ఫిట్ అవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది.. చాలా ఉత్సుకతగా ఉందని ట్వీట్ చేశారు. .
ఈ చిత్రంలో తమిళ నటి మేఘ ఆకాష్ను కథానాయికగా అనుకుంటున్నట్లు సమాచారం.
విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన '24' చిత్రం ఇటీవల విడుదలైంది. సూర్య, సమంత, నిత్యామేనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
తాజా వార్తలు
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు









