రిక్రూట్మెంట్ కోసం కొత్త విధానం..
- January 07, 2017
రిక్రూట్మెంట్కి సంబంధించి పర్మనెంట్ కమిటీని రద్దు చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ (మదాల్సా), ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిక్రూట్మెంట్ రిక్వెస్టుల్ని అందుకోవడం ప్రారంభించింది. తద్వారా కంపెనీలు అలాగే యజమానులకు రిక్రూట్మెంట్ సులభతరం కానుంది. మదాల్సా మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన జాయింట్ డేటాబేస్ ఇందులో లభ్యమవుతుంది. ఎంప్లాయీ మరియు ఎంప్లాయర్ మధ్య కాంట్రాక్ట్, దాంట్లో పేర్కొనబడ్డ నిబంధనలు, ఆబ్లిగేషన్స్ ఇవన్నీ ఇక ఏమాత్రం దాచి ఉండబడేవి కావు. లేబర్ చట్టానికి అనుగుణంగానే ఒప్పందాలు జరిగేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. అప్లికేషన్లను మదాల్సా రివ్యూ చేసిన తర్వాత, వాటిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి పంపిస్తారు. అప్లికేషన్ స్టేటస్ని ఎప్పటికప్పుడు యజమాని తెలుసుకునే వీలుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







