నేపాల్కు రూ.100 కోట్లు..
- January 07, 2017
ఆర్బీఐ నేపాల్కు రూ.100 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని అందించనుంది. నేపాల్లో భారతీయ రూ.100 నోట్లకు కొరత ఏర్పడటంతో ఈ చర్యలు తీసుకుంటోంది. నేపాల్ రాష్ట్రబ్యాంక్ (ఎన్ఆర్బీ) అభ్యర్థన మేరకు ఆర్బీఐ స్పందించింది. భారత్లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో నేపాల్లో కూడా నగదు కొరత ఏర్పడింది. అక్కడ పరిస్థితిని గమనించిన ఆర్బీఐ తొలుత కొన్నాళ్లు ఆగాల్సిందిగా నేపాల్ రాష్ట్రబ్యాంక్కు తెలియజేసింది.
ఆ దేశంలో భారతీయ నోట్లకు ఎక్స్చేంజి రేటును కూడా బాగా తగ్గించింది. సిటిజన్షిప్ ఆధారంగా రూ.2,000 వరకు అందజేస్తోంది. ఆర్బీఐ నుంచి నిధులు వచ్చేదాకా ఎక్స్చేంజి రేటులో మార్పు ఉండదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!









