నేపాల్కు రూ.100 కోట్లు..
- January 07, 2017
ఆర్బీఐ నేపాల్కు రూ.100 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని అందించనుంది. నేపాల్లో భారతీయ రూ.100 నోట్లకు కొరత ఏర్పడటంతో ఈ చర్యలు తీసుకుంటోంది. నేపాల్ రాష్ట్రబ్యాంక్ (ఎన్ఆర్బీ) అభ్యర్థన మేరకు ఆర్బీఐ స్పందించింది. భారత్లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో నేపాల్లో కూడా నగదు కొరత ఏర్పడింది. అక్కడ పరిస్థితిని గమనించిన ఆర్బీఐ తొలుత కొన్నాళ్లు ఆగాల్సిందిగా నేపాల్ రాష్ట్రబ్యాంక్కు తెలియజేసింది.
ఆ దేశంలో భారతీయ నోట్లకు ఎక్స్చేంజి రేటును కూడా బాగా తగ్గించింది. సిటిజన్షిప్ ఆధారంగా రూ.2,000 వరకు అందజేస్తోంది. ఆర్బీఐ నుంచి నిధులు వచ్చేదాకా ఎక్స్చేంజి రేటులో మార్పు ఉండదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







