'దంగల్- 2' వస్తుంది!...
- January 07, 2017
'దంగల్- 2'
మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగట్.. అతని కుమార్తెలు గీతా, బబితా జీవితం ఆధారంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ఖాన్ 'దంగల్' చిత్రాన్ని తెరకెక్కించాడు. విడుదలైన 13 రోజుల్లోనే ఈ చిత్రం రూ.304 కోట్లు వసూలు చేసి అదే జోరుతో దూసుకెళ్తొంది. అయితే భవిష్యత్లో 'దంగల్ 2' కూడా తెరకెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది మహవీర్ సింగ్ ఫొగట్ మూడో కుమార్తె రితూ ఫొగట్.
''2020 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని.. ఎవరైతే స్వర్ణపతకం సాధిస్తారో వాళ్లమీద కచ్చితంగా 'దంగల్ 2' తీస్తారని మా నాన్న అంటున్నారు.
ఒకవేళ 'దంగల్ 2' తెరకెక్కితే అందులో సోనాక్షి సిన్హా నటించాలి. ఆమె దేహం రెజ్లర్లను పోలి ఉంటుంది. కాబట్టి ఆమె అయితేనే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం'' అని చెప్పింది రితూ ఫొగట్.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







