'దంగల్- 2' వస్తుంది!...
- January 07, 2017
'దంగల్- 2'
మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగట్.. అతని కుమార్తెలు గీతా, బబితా జీవితం ఆధారంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ఖాన్ 'దంగల్' చిత్రాన్ని తెరకెక్కించాడు. విడుదలైన 13 రోజుల్లోనే ఈ చిత్రం రూ.304 కోట్లు వసూలు చేసి అదే జోరుతో దూసుకెళ్తొంది. అయితే భవిష్యత్లో 'దంగల్ 2' కూడా తెరకెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది మహవీర్ సింగ్ ఫొగట్ మూడో కుమార్తె రితూ ఫొగట్.
''2020 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని.. ఎవరైతే స్వర్ణపతకం సాధిస్తారో వాళ్లమీద కచ్చితంగా 'దంగల్ 2' తీస్తారని మా నాన్న అంటున్నారు.
ఒకవేళ 'దంగల్ 2' తెరకెక్కితే అందులో సోనాక్షి సిన్హా నటించాలి. ఆమె దేహం రెజ్లర్లను పోలి ఉంటుంది. కాబట్టి ఆమె అయితేనే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం'' అని చెప్పింది రితూ ఫొగట్.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









