'దంగల్- 2' వస్తుంది!...
- January 07, 2017
'దంగల్- 2'
మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగట్.. అతని కుమార్తెలు గీతా, బబితా జీవితం ఆధారంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ఖాన్ 'దంగల్' చిత్రాన్ని తెరకెక్కించాడు. విడుదలైన 13 రోజుల్లోనే ఈ చిత్రం రూ.304 కోట్లు వసూలు చేసి అదే జోరుతో దూసుకెళ్తొంది. అయితే భవిష్యత్లో 'దంగల్ 2' కూడా తెరకెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది మహవీర్ సింగ్ ఫొగట్ మూడో కుమార్తె రితూ ఫొగట్.
''2020 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని.. ఎవరైతే స్వర్ణపతకం సాధిస్తారో వాళ్లమీద కచ్చితంగా 'దంగల్ 2' తీస్తారని మా నాన్న అంటున్నారు.
ఒకవేళ 'దంగల్ 2' తెరకెక్కితే అందులో సోనాక్షి సిన్హా నటించాలి. ఆమె దేహం రెజ్లర్లను పోలి ఉంటుంది. కాబట్టి ఆమె అయితేనే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం'' అని చెప్పింది రితూ ఫొగట్.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







