కొత్త బాధ్యతలు స్వీకరించిన జనరల్ రహీల్ షరీఫ్
- January 07, 2017
పాకిస్థాన్ మాజీ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. సౌదీఅరేబియా నేతృత్వంలోని 39 దేశాల సంకీర్ణ దళాల కూటమికి ఆయన సారథ్యం వహించనున్నారు. భద్రతా సహకారం, ఉగ్రవాదంపై పోరుకు ఈ సేనను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వ అనుమతితోనే రహీల్కు సౌదీ ఈ బాధ్యతలు అప్పజెప్పుతోందని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఒప్పందం తాలూకు పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సౌదీ అరేబియా ప్రకారం ఉగ్రమూకలు, ఐఎస్ఐఎస్పై పోరాడేందుకు ఈ సంకీర్ణ దళం ఏర్పాటు చేశారు. తొలుత 34 దేశాలు సభ్యులుగా ఉండేవి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ







