కొత్త బాధ్యతలు స్వీకరించిన జనరల్ రహీల్ షరీఫ్
- January 07, 2017
పాకిస్థాన్ మాజీ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. సౌదీఅరేబియా నేతృత్వంలోని 39 దేశాల సంకీర్ణ దళాల కూటమికి ఆయన సారథ్యం వహించనున్నారు. భద్రతా సహకారం, ఉగ్రవాదంపై పోరుకు ఈ సేనను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వ అనుమతితోనే రహీల్కు సౌదీ ఈ బాధ్యతలు అప్పజెప్పుతోందని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఒప్పందం తాలూకు పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సౌదీ అరేబియా ప్రకారం ఉగ్రమూకలు, ఐఎస్ఐఎస్పై పోరాడేందుకు ఈ సంకీర్ణ దళం ఏర్పాటు చేశారు. తొలుత 34 దేశాలు సభ్యులుగా ఉండేవి.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







