కొత్త బాధ్యతలు స్వీకరించిన జనరల్ రహీల్ షరీఫ్
- January 07, 2017
పాకిస్థాన్ మాజీ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. సౌదీఅరేబియా నేతృత్వంలోని 39 దేశాల సంకీర్ణ దళాల కూటమికి ఆయన సారథ్యం వహించనున్నారు. భద్రతా సహకారం, ఉగ్రవాదంపై పోరుకు ఈ సేనను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వ అనుమతితోనే రహీల్కు సౌదీ ఈ బాధ్యతలు అప్పజెప్పుతోందని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఒప్పందం తాలూకు పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సౌదీ అరేబియా ప్రకారం ఉగ్రమూకలు, ఐఎస్ఐఎస్పై పోరాడేందుకు ఈ సంకీర్ణ దళం ఏర్పాటు చేశారు. తొలుత 34 దేశాలు సభ్యులుగా ఉండేవి.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









