స్వాధీనం చేసుకున్న పౌల్ట్రీ ధ్వంసం
- January 10, 2017
మనామా: పెద్ద మొత్తంలో ఫ్రోజెన్ పౌల్ట్రీని గుర్తించిన అధికారులు, దాన్ని ధ్వంసం చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ మరియు అర్బన్ ప్లానింగ్ - అగ్రికల్చర్ ఎఫైర్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్ వర్గాలు, ఈ విషయాన్ని ధృవీకరించాయి. 25 టన్నుల బరువైన ఈ షిప్మెంట్ని నిశితంగా పరిశీలించిన మీదట, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు ఆహారంగా తీసుకోదగ్గది కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. ఈ షిప్మెంట్ ఇలా ఇంపోర్ట్ అయ్యింది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నేరపూరిత ఆలోచనలతోనే దీన్ని తీసుకొచ్చిరని తేలితే నిందితులపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీస్ అండ్ గవర్నరమెంటల్ డైరెక్టరేట్స్ చీఫ్ ప్రాసిక్యూటర్, అడ్వొకేట్ జనరల్ మమ్దౌ అల్ మావ్దా చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









