స్పీడ్ లిమిట్స్లో నే ఛేంజ్..
- January 10, 2017
దుబాయ్ రోడ్స్పై స్పీడ్ లిమిట్ని మార్చారంటూ ప్రచారం జరుగుతున్న వేళ, కొందరిలో ఆందోళన, ఇంకొందరిలో ఆనందం కనిపిస్తున్నాయి. నిబంధనల్లో ఉన్న లిమిట్కి మించి కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా రాడార్లు గుర్తించడంలేదన్న ప్రచారంతో కొందరు అతి వేగంగా దూసుకుపోతున్నారు. అయితే అలాంటి లిమిట్ ఛేంజ్ ఏమీ లేదనీ, దుబాయ్ పోలీస్ వెబ్సైట్లో పేర్కొన్న స్పీడ్ లిమిట్స్ని దాటేవారిని రోడ్లపై అమర్చిన రాడార్లు గుర్తించి, ఫ్లాష్ చేస్తున్నట్లుగా కొందరు ఆధారాలతో సహా నిరూపించడం జరుగుతోంది. కాబట్టి రూమర్లను నమ్మి రాడార్లకు చిక్కవద్దని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







