గాయపడిన యు.ఏ.ఈ దౌత్యవేత్తలు చివరి గంట వరకు ఆఫ్ఘన్ ప్రజలకు మేలు చేశారు
- January 12, 2017
యు.ఏ.ఈ ఒక మానవతా మిషన్ కార్యక్రమంలో భాగంగా యు.ఏ.ఈ దౌత్యవేత్తలు కాందహార్ సందర్శించారని యు.ఏ.ఈ విదేశీ వ్యవహారాల అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోదర ఆఫ్ఘన్ ప్రజల మద్దతుని ఇస్తూ దార్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శంకుస్థాపన చేసిన రాయిని ప్రతిష్టించారు. ఆఫ్గనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో యు.ఏ.ఈ రాయబారి జుమ మహమ్మద్ అబ్దుల్లా అల్ కాబి సైతం ఇటీవల జరిగిన తీవ్రవాద దాడిలో గాయపడ్డారు యుఎఇ వ్యయంతో ఉపకార వేతనాలను అందించేందుకు కార్డాన్ విశ్వవిద్యాలయ ఒప్పందంపై ఆయన సంతకం చేశారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







