ఎయిర్ ఇండియా విమానాల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు
- January 12, 2017
ఆర్టీసీ బస్సుల్లో మాదిరిగా విమానాల్లోనూ మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయించనున్నారు. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఎకానమీ క్లాస్లో ఆరు సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. జనవరి 18 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.
విమానాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారికి రిజర్వ్ సీట్లు వర్తించని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









