ఎయిర్ ఇండియా విమానాల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు
- January 12, 2017
ఆర్టీసీ బస్సుల్లో మాదిరిగా విమానాల్లోనూ మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయించనున్నారు. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఎకానమీ క్లాస్లో ఆరు సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. జనవరి 18 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.
విమానాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారికి రిజర్వ్ సీట్లు వర్తించని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







