ఇంద్రగంటి మల్టీస్టారర్ ప్లాన్..
- January 13, 2017
అష్ట చమ్మ , గోల్కొండ హై స్కూల్ వంటి విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి..ఇటీవలే నాని తో జెంటిల్ మెన్ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్ర సక్సెస్ తో నాగ చైతన్య తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వారాహి చలన చిత్ర బ్యానర్ ఫై ఈ మూవీ ని సాయి కొర్రపాటి నిర్మిస్తాడని ప్రచారం జరిగింది..కానీ మళ్లీ కొన్ని అనివార్య కారణాలతో ఈ మూవీ ఆగిపోయింది..
దీంతో ఇంద్రగంటి ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు.
అడివి శేష్ , అవసరాల శ్రీనివాస్ , వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తారట. ఇటీవల 'క్షణం' తో శేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. మిగతా ఇద్దరూ కామెడీ టైమింగ్ విషయంలో తిరుగులేని నటులుగా పేరు తెచ్చుకున్నారు.దీంతో ఈ కాంబినేషన్ నుండి సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి..ఇక ఈ మూవీ ఎప్పుడు సెట్స్ ఫైకి వస్తుందో..చిత్ర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







