అమరావతి వేదికగా అంధుల టీ-20 ప్రపంచ కప్
- January 15, 2017
టీ-20 అంధుల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ అమరావతి పరిధిలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక కమిటీ ఉన్నతాధికారిణి, భారతదేశ అంధుల క్రికెట్ బోర్డు సభ్యురాలు జహారబేగం తెలిపారు. తెనాలిలోని గాంధీ వృద్ధాశ్రమాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 12 వరకు టోర్నీ ఉంటుందని, విజయవాడ-గుంటూరుల్లో నిర్వహించటానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు భోజనం ఏర్పాట్లు చేసి, దుస్తులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









