కొత్త చట్టప్రకారం నడుచుకొనేందుకు కంపెనీలకు మరింత సమయం
- January 16, 2017
దోహా: కతర్ లోఫిబ్రవరి 7 వ తేదీ నుంచి కొత్త చట్టం 11, 2015 ప్రకారం నడుచుకొనేందుకు వాణిజ్య సంస్థలకు మరో ఆరునెలల సమయం ఇచ్చారు ఆర్ధిక మరియు వాణిజ్య ( ఎం ఇ సి ) మంత్రిత్వశాఖ కొత్త చట్టప్రకారం సంస్థలకు మరో ఆరు నెలలు గడువు సమయంని పొడిగిస్తూ ఆదివారం ప్రకటించింది. గత సంవత్సరం జూన్ 1 వ తేదీన జరిగిన సాధారణ సమావేశంలో కేబినెట్ ఈ నిర్ణయం డ్రాఫ్ట్ ఆమోదించినట్లు (2016 సంఖ్య 22) తెలిపింది. ఈ విషయంలో కంపెనీలకు ఇచ్చిన అవకాశంలో ఇది మూడో పొడిగింపని ఆర్ధిక మరియు వాణిజ్య ( ఎం ఇ సి ) మంత్రిత్వశాఖ జారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తాజా పొడిగింపు ద్వారా వాణిజ్య కార్యకలాపాలు తగ్గించడానికి జాతీయ ఆర్థికశక్తిని బలోపేతం చేయడానికి స్థానికంగా మరియు విదేశాలలో పోటీ లేకుండా మెరుగుపరచడానికి, ప్రైవేట్ రంగం మరియు కతర్ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన సులభతరం చేయడానికి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ఏర్పరిచింది.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







