భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే...
- January 18, 2017హైదరాబాద్: కటక్లోని బారాబతి స్టేడియంలో నేడు భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే విజయంతో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో నెగ్గి ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని ఉంది. ఒత్తిడి మీదున్న మోర్గాన్ సేన కూడా ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. ఏది ఏమైనప్పటికి జోరు మీద ఉన్న టీమిండియాకు.....ఒత్తిడిలో ఉన్న మోర్గాన్సేనకు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







