భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే...
- January 18, 2017హైదరాబాద్: కటక్లోని బారాబతి స్టేడియంలో నేడు భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే విజయంతో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో నెగ్గి ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని ఉంది. ఒత్తిడి మీదున్న మోర్గాన్ సేన కూడా ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. ఏది ఏమైనప్పటికి జోరు మీద ఉన్న టీమిండియాకు.....ఒత్తిడిలో ఉన్న మోర్గాన్సేనకు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







