సీబీఐ చీఫ్గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ వర్మ
- January 19, 2017
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చీఫ్గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్కుమార్వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వర్మ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం ప్రాంతాల్లో పనిచేశారు. తిహార్ జైలు డీజీగా కూడా ఆయన పనిచేశారు.
డిసెంబరు 2న అనిల్ సిన్హా పదవీ విరమణ చేయడంతోఅప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ ఆస్థానా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ రేసులో 45 మంది ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వీరిలో కృష్ణ చౌదరి, అరుణా బహుగుణ, ఎస్.సి, మాధుర్ పేర్లు బాగా ప్రచారంలోకి వినిపించాయి. సీబీఐ డైరెక్టర్ ఎంపికపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినప్పటికీ, నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







