మరో మైలు రాయి నమోదుకానుంది ఇస్రో చరిత్రలో..
- January 19, 2017నెల్లూరు: ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి నమోదుకానుంది. ఫిబ్రవరి 15న పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో 101 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. మిగతావి దేశీయ ఉపగ్రహాలు. ఇప్పటివరకు పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలన్ని చాలావరకు విజయవంతమయ్యాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపడం ద్వారా ఇస్రో చరిత్రలో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ