బాంబు పేలుడు, 20 మంది మృతి...
- January 21, 2017
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శనివారం ఉదయం ఖుర్రమ్ ఏజెన్సీలో ఓ కూరగాయల మార్కెట్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాంబు పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ కారణమన్న విషయం తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









