నేడు ఢిల్లీకి సీఎం...
- January 22, 2017
అమరావతి : సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కలవనున్నారు. ఇటీవల జస్టిస్ రమణ తల్లి మరణించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించనున్నారు. సోమవారం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కలవనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించవలసిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు జైట్లీని ఆహ్వానించనున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







