తెలంగాణలో నూతనంగా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సుముఖం..
- January 23, 2017
తెలంగాణలో నూతనంగా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ఏపీ, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల ఇండియన్ ఎయిర్లైన్స్ సీఈవో వీరెన్ తెలిపారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ఆధ్వర్యంలో ఏపీలో కాకినాడ, కర్నూల్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నాలుగు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోనూ కేసీఆర్ కొత్తగా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని వీరెన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







